ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు వీరే..

1. భద్రాచలం ఎమ్మెల్యే - తెల్లం వెంకట్రావ్

2. ఖైరతాబాద్ ఎమ్మెల్యే - దానం నాగేందర్

3. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే - కడియం శ్రీహరి

4. బాన్సువాడ ఎమ్మెల్యే - పోచారం శ్రీనివాసరెడ్డి

5. జగిత్యాల ఎమ్మెల్యే - సంజయ్ కుమార్

6. చేవెళ్ల ఎమ్మెల్యే - కాలె యాదయ్య

7. గద్వాల ఎమ్మెల్యే - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

8. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే - ప్రకాశ్ గౌడ్

9. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే - అరికెపూడి గాంధీ

10. పటాన్ చెరు ఎమ్మెల్యే - గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారని టాక్.