ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది.

 కొత్త ఫైనాన్సియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ‘మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌’ను నిర్వహిస్తోంది.

ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.

ఐఫోన్ 13 అసలు ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు రూ.52,999కి కొనుక్కోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డు ఈఎంఐ – నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇవి కాకుండా రూ.44,000 భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ పూర్తి డిస్కౌంట్ వర్తిస్తే.. కేవలం రూ.8,999లకే ఐఫోన్ 13ను కొనుక్కోవచ్చు.

అయితే పాత మొబైల్ మంచి కండీషన్‌లో ఉండాలి. లేకపోతే ఇంతమొత్తంలో ఆఫర్ వర్తించకపోవచ్చు.