ఫ్లిప్కార్ట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ ఫోన్పై భలే ఆఫర్ ఉంది.
8/256జీబీ వేరియంట్పై ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది.
దీన్ని కొనుక్కోవడం ద్వారా 68 వాట్స్ కలిగిన ఒక ఛార్జర్ను కూడా ఫ్రీగా అందిస్తుంది.
ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ అసలు ధర రూ. 36,999గా ఉంది.
ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 16 శాతం డిస్కౌంట్తో రూ.30,999లకే సొంతం చేసుకోవచ్చు.
అంటే దీనిపై రూ.6000 డిస్కౌంట్ లభిస్తుంది అన్నమాట.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్పై రూ.750 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్పై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు.
అంతేకాకుండా అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్లపై రూ.3000 వరకు తగ్గింపు పొందొచ్చు.
అలాగే రూ.29,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్తో రూ.1,999లకే కొనుక్కోవచ్చు