తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెల్సిందే. భారత పౌరులుగా సెలబ్రిటీలు సైతం పోలింగ్ బూత్ కు వచ్చి లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు..
రజినీకాంత్
కమల్ హాసన్
విక్రమ్
ధనుష్
శశి కుమార్
విజయ్ సేతుపతి
ప్రశాంత్
అజిత్
విజయ్
ఆర్య
డైరెక్టర్ వెట్రిమారన్
శివ కార్తికేయన్
యోగి బాబు
జనని
త్రిష
డైరెక్టర్ సెల్వ రాఘవన్
హరీష్ కళ్యాణ్
అరవింద్ స్వామి
శివ కార్తికేయన్
సూర్య -కార్తీ
విశాల్