ఫోర్స్ మోటర్స్ ఐదు డోర్ల SUVని తీసుకొచ్చింది.
ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వేరియంట్ను దేశీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది.
ఈ ఐదు డోర్ల SUVలో ఏడుగురు ప్రయాణించవచ్చు.
డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, రివర్స్ కెమెరా, ABS, TPMS వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త SUVలో కంపెనీ 2.6 లీటర్ నాలుగు-సిలిండర్ డీజిల్ ఇంజన్ను అందిచారు.
ఇది ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ను కలిగి ఉంది. దీంతో పాటు 4×4 కూడా ఇందులో ఇస్తున్నారు.