వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి తన అందాలతో అందరినీ మత్రముగ్దులను చేస్తుంది
వర్షాలు కురుస్తున్న సమయంలో ఇండియాలోని పలు చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది
ఈ సమయంలో దేశంలోని ప్రకృతి అందాలను చూడాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి
లోనావాలా, మహారాష్ట్ర
మున్నార్, కేరళ
చిరపుంజి, మేఘాలయ
ఉదయపూర్, రాజస్థాన్
గోవా
కొడైకెనాల్, తమిళనాడు
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
కూర్గ్, కర్ణాటక