మట్టి కుండలోని నీరు తాగితే.. బోలేడు లాభాలు
మట్టి కుండలో నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మట్టిలో సహజంగా ఉండే ఖనిజాలు నీటిలో కలిసిపోతాయి.
మట్టి కుండలో నీరు తాగితే శరీరానికి వేడి తక్కువగా ఉంటుంది.
కుండలోని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఈ మట్టికుండలోని నీరు తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
ఇలా వేసవిలో కుండలోని నీరు తాగితే శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి.
ఫ్రీజ్లో నీరు తాగడం తగ్గించి.. ఈ నీరు తాగితే గొంతు సమస్యలు రావు
మట్టి కుండ నీరు విద్యుత్ వినియోగం లేకుండానే నీటిని చల్లగా ఉంచుతుంది.
ఈ నీరు వేసవిలో వడదెబ్బ సమస్య నుంచి కాపాడుతుంది.
మట్టి కుండలోని నీరు కాలుష్య కారకాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
దగ్గు, జలుబు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే తక్షణ ఉపశమనం