E-Paper
Advertisement
తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

Electric Boats: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జలాశయాల్లో ఎలక్ట్రిక్ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పొల్యూషన్ ప్రీ వైపు అడుగులు వేస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తొలుత హుస్సేన్ సాగర్ లో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని బూటింగ్ ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎక్కువ ట్రిప్పులు.. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో నదులు, సరస్సుల్లో […]

Big Stories

Advertisement
×