E-Paper
Advertisement
అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం
మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐసీసీలో వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ కమిటీ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది ఏఐసీసీ. తాజాగా తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ హైకమాండ్. ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత వారిని తప్పించి ఈసారి యువకులు, కొత్తవారికి వివిధ కమిటీల్లో స్థానం కలిస్తున్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కంటే […]

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే
పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?
సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?
సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

Jagga Reddy: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, ఐఎన్‌టీయూసీ, కాంగ్రెస్ కిసాన్ సెల్‌తో పాటు ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల కమిటీలను సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి […]

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

Rural Healthcare: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ప్రజలకు చేరువగా మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కొందరు ఉద్యోగుల పైరవీలతో నీరుగారిపోతోంది. పల్లెల్లో పోస్టింగ్‌లు పొంది, డిప్యుటేషన్ల ముసుగులో పట్టణాల్లో తిష్టవేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)తో పాటు దాని పరిధిలోని కనుకులగిద్దె ఆరోగ్య ఉపకేంద్రంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా 2023లో […]

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

President Rule: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య కేసీఆర్‌పై చేసిన అమానవీయ వ్యాఖ్యలపై ఏసిపికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాజయ్య మండిపడ్డారు. రాష్టంలో రౌడీయిజం.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై ఏసిపికి తాటికొండ రాజయ్య ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేయాలని ఏసిపికి […]

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

Congress Rally: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దళిత స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శామీర్‌పేట్‌లో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. భారీగా ర్యాలీ.. దొంగలమైసమ్మ నుంచి […]

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!

Big Stories

Advertisement
×