Anantapur : విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే ఎర్రంపల్లి గ్రామనికి చెందిన గొల్ల శిల్ప (29)...
Hash Oil: హైదరాబాద్ లోని ఫిలింనగర్ పరిధిలో హాష్ ఆయిల్, చరస్ ను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.....
Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బరేలీ వద్ద జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఒక...
Anantapur : అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కనదొడ్డి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరోజ (40) అనే అంధు మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. సరోజ కి తల్లి, తమ్ముడు ఉన్నారు....
Anantapur : బైకు అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో...
Sangareddy : 70 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కు చెందిన శంకరయ్య...
Gun Misfire | ఉత్తర్ ప్రదేశ్లోని అలిగఢ్ నగరంలో ఒక ఫాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గన్ శుభ్రం చేస్తుండగా పొరపాటున గన్ పేలి బుల్లెట్ ఎదురుగా కూర్చున్న...
Prakasam crime : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామపురంలో హత్య కలకలం రేపింది. అశ్విని అనే యువతి భర్త దర్శి మల్లికార్జున రావుని హత్య చేసింది. కుటుంబ సమస్యలు తో తన భర్తను హత్య...
Siricilla News today(TS news updates): నెలలు నిండిన గర్భిణి స్త్రీ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.. బిడ్డ కడుపులోనే మరణించింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం...