E-Paper
Advertisement
మేడిగడ్డ పునాదులపై నజర్.. రంగంలోకి దిగిన NGRI సైంటిస్టులు, త్వరలోనే సంచలన నివేదిక

మేడిగడ్డ పునాదులపై నజర్.. రంగంలోకి దిగిన NGRI సైంటిస్టులు, త్వరలోనే సంచలన నివేదిక

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వద్ద శాస్త్రీయ పరీక్షలు వేగవంతం అయ్యాయి. బ్యారేజీ పునాదుల పటిష్టతను శాస్త్రీయంగా అంచనా వేయడానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) రంగంలోకి దిగింది. ఎన్జీఆర్ఐకి చెందిన ఎనిమిది మంది నిపుణులైన శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో ఈ జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ బృందానికి చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ నేతృత్వం వహిస్తున్నారు. బ్యారేజీలోని కుంగిన బ్లాకులతో పాటు ఇతర కీలక నిర్మాణాల అంతర్గత స్థితిగతులను […]

Big Stories

×