E-Paper
Advertisement
Amaravati: తమిళనాడు పాలిటిక్స్ ఎఫెక్ట్.. ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్, రూ. 2,200 కోట్లతో పెట్టుబడి

Amaravati: తమిళనాడు పాలిటిక్స్ ఎఫెక్ట్.. ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్, రూ. 2,200 కోట్లతో పెట్టుబడి

Amaravati: దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీలు, కంపెనీలకు ఇచ్చే రాయితీల నేపథ్యంలో వ్యాపారవేత్తల దృష్టి ఏపీపై పడింది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రాయిల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ ప్లాంట్ రానుంది. తమిళనాడు పాలిటిక్స్ ఎఫెక్ట్.. ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్ ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలు భారీ పెట్టుబడులతో రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రాగా, రేపో మాపో సత్యసాయి […]

Big Stories

×