E-Paper
గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

Advertisement Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఫలశ్రుతిని అందించింది. టీజీపీఎస్సీ (TGPSC) అనుసరించిన మూల్యాంకన విధానం సరైనదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో, ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని తెల్చిచెప్పడం గమనార్హం. పారదర్శకతకు దక్కిన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి […]

Big Stories

×