E-Paper
బీఆరెస్ పుంజుకుంటోంద‌ట‌.. కార‌ణం కాంగ్రెస్ త‌ప్పుడు ఆచ‌ర‌ణ‌లేన‌ట‌..! కోదండ‌రామ్ ఏం చెబుతున్నారు??

బీఆరెస్ పుంజుకుంటోంద‌ట‌.. కార‌ణం కాంగ్రెస్ త‌ప్పుడు ఆచ‌ర‌ణ‌లేన‌ట‌..! కోదండ‌రామ్ ఏం చెబుతున్నారు??

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో ప‌లు కీల‌క అంశాలు చర్చ‌కు వ‌చ్చాయి. మొత్తం 20 తీర్మానాలు చేశారు. అందులో 9 తీర్మానాలు కీల‌క నిర్ణ‌యాలుగా ఉన్నాయి. స‌ర్కార్‌తో మిత్ర‌ప‌క్షంలో ఉన్న టీజేఎస్‌.. ఆ పార్టీ అధ్య‌క్షుడు కోదండ‌రామ్‌.. మొన్న‌నే ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఆ త‌రుణంలోనే ఇవాళ జ‌రిగిన పార్టీ నాలుగో ప్లీన‌రీలో స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా, ఆచ‌ర‌ణ‌లో ఉన్న వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న రూపంగా ఉన్న తీర్మానాలు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెరలేపాయి. కాంగ్రెస్ త‌మ‌ను ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం […]

×