E-Paper
Advertisement
Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే  నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..  ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల‌ విజయం తర్వాత ఆయన ఈ పర్యటన చేపట్టారు. మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా ఇతర కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి […]

Big Stories

×