E-Paper
మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇష్యూ, కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ

మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇష్యూ, కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ

Advertisement Delhi: దేశంలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇదంతా కావాలనే బీజేపీ ఆడుతున్న ఓట్ చోరీ నాటకంగా వర్ణించింది. ఈ నేపథ్యంలో బుదవారం మధ్యాహ్నాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు ఆ పార్టీ నేతలు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై తాడోపేడో […]

Big Stories

×