E-Paper
Advertisement
CM Chandrababu Naidu: ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు.. ఏపీ ఇక ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్.. సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు.. ఏపీ ఇక ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్.. సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను ఈస్ట్ – వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు.. ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూలపేట.. మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఓడరేవుల ద్వారా ఒడిశా.. చత్తీస్‌గఢ్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. తెలంగాణ.. కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల […]

Big Stories

×