E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Hyderabad: సన్‌సిటీలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి.. అసలేం జరిగిందంటే?

Hyderabad: సన్‌సిటీలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి.. అసలేం జరిగిందంటే?

Advertisement Hyderabad: హైదరాబాద్‌లోని సన్‌సిటీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణ జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన చిన్నారి, చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రుల కళ్ల ముందే పసిపాప ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం అందరినీ కలచివేస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సన్ సిటీలోని క్రేయాన్స్ ఆసుపత్రికి […]

Big Stories

×