E-Paper
Advertisement
Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్‌గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఎన్నికల అవకతవకలు బీజేపీకి సీట్లు గెలవడానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి సహాయ పడ్డాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్ ఓట్ల దొంగతనం కొన్నిసార్లు సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వాలనే దొంగలిస్తుందని మండిపడ్డారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో […]

Big Stories

×