E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ పనులు.. అత్యధికంగా ఏపీలో 9 స్టేషన్లు, ఆ తర్వాత తెలంగాణ

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ పనులు.. అత్యధికంగా ఏపీలో 9 స్టేషన్లు, ఆ తర్వాత తెలంగాణ

Advertisement Hyderabad: దక్షిణాదిలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ఎలైన్‌మెంట్‌కు సంబంధించిన ప్రక్రియ క్షేత్రస్థాయిలో మొదలైంది. రంగారెడ్డి నుంచి నల్గొండ జిల్లాల్లో సర్వే బృందాలు మార్కింగ్‌లు చేస్తున్నాయి. ఇదిలా వుండగా దక్షిణాదిలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్‌..  శంషాబాద్‌లో మార్కింగ్ పనులు మొదలు దక్షిణ భారత్‌లో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించనుంది ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను అమరావతి […]

Big Stories

×