E-Paper
Advertisement
G Kishan Reddy: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

G Kishan Reddy: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

G Kishan Reddy: హైదరాబాద్ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశకు కేంద్రం ఇప్పటికే సానుకూలత తెలిపిందని, అయితే ప్రస్తుతం L&T నిర్వహణలో ఉన్న మొదటి దశను ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాతే రెండో దశ పనులు ముందుకు సాగుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి […]

Big Stories

×