E-Paper
Advertisement
బెంగళూరులో దారుణం.. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు సూసైడ్, కారణం ఏంటంటే?

బెంగళూరులో దారుణం.. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు సూసైడ్, కారణం ఏంటంటే?

బెంగళూరు ఐటీ కారిడార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కొత్తనూరు పరిధిలో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. మృతులు తెలంగాణకు చెందిన భానుచందర్‌రెడ్డి (32), ఆయన భార్య బీబీ సాజియా (31)గా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన వీరు గత కొంతకాలంగా బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య ఇటీవల కాలంలో తీవ్ర మనస్పర్థలు వచ్చినట్లు […]

Big Stories

×