E-Paper
డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతిని కేవలం ఆత్మహత్యగా పరిగణించలేమని.. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న అన్యాయం.. తీరని ద్రోహం కారణంగానే మనస్తాపం చెంది శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని కేటీఆర్ […]

Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Students Conflict: గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఓ మేకు చిచ్చు పెట్టింది. హాస్టల్ గదిలో గోడకు మేకు కొట్టడం..కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణమైంది. చిన్నగా మొదలైన గొడవ..పెద్దదిగా మారి..విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. విద్యార్థుల గొడవతో హాస్టల్ ఆవరణ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల హాస్టల్‌లో స్కూల్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు […]

CM Revanth: నర్సంపేటలో రూ.532.24 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో నర్సంపేటకు రానున్న సీఎం.. రూ.200కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగేరూ.130 కోట్లతో నిర్మించే మెడికల్‌ కాలేజీ భవనాలకు, రూ.25కోట్లతో నిర్మించే నర్సింగ్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో నర్సంపేట మునిసిపాలిటీ […]

×