E-Paper
Advertisement
Mahesh Kumar: సీఎం రేవంత్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయనకు అన్ని తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar: సీఎం రేవంత్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయనకు అన్ని తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా అడుగులు వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత కలిగిన నాయకుడని, అభివృద్ధి,  సంక్షేమాన్ని రెండు కళ్లలా భావిస్తూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు 1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడమే సీఎం పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్ […]

Big Stories

×