E-Paper
Advertisement
CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

CM Revanth Reddy: కుటుంబ సమేతంగా భద్రాచలం.. రామయ్యని దర్శించుకున్న సీఎం

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రామయ్య దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు […]

Big Stories

×