E-Paper
Advertisement
Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుల ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిజంపై ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం అనైతికమని ఆయన విమర్శించారు. ఒక న్యూస్ రిపోర్ట్‌కు సంబంధించిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే, హడావిడిగా […]

Big Stories

×