E-Paper
Advertisement
Hyderabad News: మా టార్గెట్ ఫిక్స్.. అంతా కేంద్రం చేతుల్లో, రీజినల్ అర్బన్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో సీఎం

Hyderabad News: మా టార్గెట్ ఫిక్స్.. అంతా కేంద్రం చేతుల్లో, రీజినల్ అర్బన్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో సీఎం

Hyderabad News:  2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహకారం కావాలన్నారు. నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి ఖట్టర్‌ని ఈ సందర్భంగా కోరారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని హోటల్ ITC కోహినూర్‌లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోపాటు దక్షిణ-పశ్చిమ రాష్ట్రాలు, […]

Big Stories

×