E-Paper
Advertisement
ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

Hyderabad: యాసంగి పంట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్‌ మొదలు జిల్లా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. నైరుతి రుతుపవనాలు రేపో మాపో కేరళలోకి ప్రవేశించనున్నాయి.  ఆ తర్వాత తెలంగాణకు విస్తరించే అవకాశాలు తెలుస్తోంది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించింది. ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం […]

Big Stories

×