E-Paper
Advertisement
Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana Rising-2047: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ గ్లోబల్ సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాకుండా, తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలపై అత్యంత కీలకమైన చర్చలకు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, సాంకేతిక విప్లవం, […]

Big Stories

×