E-Paper
Advertisement
Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ఏపీలో కూటమి సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంధన కొరతతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌ను గుణపాఠం తప్పదన్న వైఎస్ షర్మిల ఏపీ చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నాలుగైదు రోజులుగా ఇంధన కొరత ప్రజలను వెంటాడుతోంది. ఫలితంగా […]

Big Stories

×