E-Paper
Advertisement
కాలేశ్వరం వద్దు.. సిద్ధేశ్వరం ముద్దు.. సీమ ప్రాజెక్టులపై మాధవ్ క్లారిటీ

కాలేశ్వరం వద్దు.. సిద్ధేశ్వరం ముద్దు.. సీమ ప్రాజెక్టులపై మాధవ్ క్లారిటీ

Rayalaseema: కడపలో జరిగిన ‘రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంత భవిష్యత్తుపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాయలసీమకు ఉన్న అపారమైన వనరులు, ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిపై ఆయన కీలక విషయాలు మాట్లాడారు. ప్రస్తుతం చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లు వేగంగా విస్తరిస్తున్నాయని.. వీటి అనుసంధానంతో రాయలసీమ త్వరలోనే ఒక పవర్ హౌస్‌గా మారబోతోందని పేర్కొన్నారు. మరోవైపు విశాఖలో వస్తున్న గూగుల్ సెంటర్ వల్ల రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, ఇటు సీమ […]

Big Stories

×