E-Paper
Advertisement
Chandrababu: వ్యవసాయ రంగంలో ఏపీ నయా రికార్డు, హస్తినా వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu: వ్యవసాయ రంగంలో ఏపీ నయా రికార్డు, హస్తినా వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రణాళికలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో వ్యవసాయాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు […]

Big Stories

×