E-Paper
Advertisement
CM Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే సరుకులు ఉచితం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే సరుకులు ఉచితం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రతను పెంపొందించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా జరిగిన ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక ‘స్వచ్ఛ రథం’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రథాలు వారానికోసారి గ్రామ సందర్శన చేస్తాయి. ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోయిన పనికిరాని వస్తువులను ఈ రథాలకు అందజేయవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం వారికి […]

Big Stories

×