E-Paper
Advertisement
తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. కంచి పీఠాధిపతి తొలి స్నానం, ఆపై 12 రోజులపాటు

తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. కంచి పీఠాధిపతి తొలి స్నానం, ఆపై 12 రోజులపాటు

Kaleshwaram: తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా మొదలయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుణ్య స్నానం ఆచరించడంతో ఈ పుష్కరాలను ప్రారంభమయ్యాయి. తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలకు సుమారు 20-30 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.  12 రోజులపాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వచ్చే […]

Big Stories

×