E-Paper
Advertisement
తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. మూడేళ్ల దాకా పైసలు ఫ్రీ..!

తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. మూడేళ్ల దాకా పైసలు ఫ్రీ..!

Bamboo Farming: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో 7లక్షల ఎకరాల్లో వెదురు సాగు చూసి రైతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వెదురు ఉత్పత్తులను థర్మల్ ప్లాంట్లు సైతం వినియోగించాలని భావిస్తున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో సైతం వెదురు కొరతను నివారించాలని, రైతులకు ఉపాధి మెరుగు పర్చాలని, సెర్ప్ అధికారులు హార్టికల్చర్ , ఫారెస్టు శాఖలతో కలిసి ముందుకు సాగునున్నాయి. వెదురు సాగుచేసే రైతులకు ఉచితంగా మొక్కలతో […]

Big Stories

×