E-Paper
Advertisement
Cyber Crime: కొమురం భీం జిల్లాలో సైబర్ కిరాతకం.. సెకన్లలో రూ. 3.09 లక్షలు స్వాహా,  ఎలా దోచుకున్నారంటే..?

Cyber Crime: కొమురం భీం జిల్లాలో సైబర్ కిరాతకం.. సెకన్లలో రూ. 3.09 లక్షలు స్వాహా, ఎలా దోచుకున్నారంటే..?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సైబర్ నేరగాళ్లు మరోమారు గట్టిగా పంజా విసిరారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అమాయకుల బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్న కేటుగాళ్లు తాజాగా ఓ యువకుడిని నిలువునా ముంచేశారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఖండ్రే విశాల్ అనే యువకుడు ఈ మోసానికి గురయ్యుడు. భారీ మొత్తాన్ని కోల్పోయాడు. ఏకంగా రూ.3.09 లక్షలు పోయాయి. అప్పటివరకు ఖాతాలో భద్రంగా ఉన్న నగదు కొన్ని సెకన్ల వ్యవధిలోనే మాయం కావడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. సైబర్ […]

Over Draft Scam: బ్యాంకులో రూ.500 డిపాజిట్ చేసి రూ.5 కోట్లు కొల్లగొట్టాడు.. వార్ని ఇలా కూడా చేయొచ్చా?

Big Stories

×