E-Paper
Advertisement
Food Poisoning: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Food Poisoning: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Food Poisoning: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కావడంతో భారీ సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో వడ్డించిన మిల్ మేకర్ కూరలో పురుగులు వచ్చాయని.. ఆ విషయాన్ని అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థినులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాసిరకం ఆహారం తిన్న కాసేపటికే సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. విద్యార్థులు […]

Big Stories

×