E-Paper
Advertisement
Telangana BJP: కమలంలో కయ్యం.. ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు

Telangana BJP: కమలంలో కయ్యం.. ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు

Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ-జనసేన మైత్రి మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. కేవలం మద్దతు కోరడమే కాకుండా, పవన్ కల్యాణ్‌ను స్వయంగా రంగంలోకి దింపుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సొంత పార్టీ కేడర్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ కురుక్షేత్రంలో గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో బలం లేకే పొరుగు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పంచన చేరుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, […]

Big Stories

×