E-Paper
Advertisement
BJP Nizamabad Meeting: సౌమ్యం.. స్పీడ్ కలిస్తే తిరుగుండదు.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదే.. ఎంపీ అర‌వింద్

BJP Nizamabad Meeting: సౌమ్యం.. స్పీడ్ కలిస్తే తిరుగుండదు.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మాదే.. ఎంపీ అర‌వింద్

BJP Nizamabad Meeting: నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌లో శుక్రవారం (మార్చి 6) బీజేపీ పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని ప్రకటించారు. సౌమ్యత, వేగం కలిస్తే తిరుగుండదని.. ఈ కలయికతో పార్టీని […]

Big Stories

×