E-Paper
Advertisement
సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

CBSE OSM Row: సీబీఎస్ఈ ఓఎస్ఎం వ్యవహారం సెగ తీవ్రమవుతోంది. ఈ విషయంలో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేవలం ఇద్దరు అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఇష్యూ ఆగిపోదని, దీనికి సంబంధించి హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు- విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్. ఉన్నతాధికారులు బదిలీ, విచారణకు ఆదేశించిన మాత్రం సమస్య సమసిపోదని, జవాబుదారీపై పలు ప్రశ్నలు ఆయన […]

Big Stories

×