E-Paper
Advertisement
మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల మనుగడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపైనే ఆధారపడి ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీరును నిలదీస్తూనే.. కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరించారు. కేంద్ర నిధులే గ్రామాలకు ప్రాణాధారం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం […]

Big Stories

Advertisement
×