E-Paper
Advertisement
CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా యూనివర్సిటీయేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివన్నారు. ఉస్మానియా గడ్డ మీది నుంచే పీవీ నరసింహారావు దేశ స్వాతంత్య్రం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారని గుర్తు చేశారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డన్నారు.  చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి నేతలు ఇక్కడి నుంచి వచ్చినవారేనని అన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య […]

Big Stories

×