E-Paper
Advertisement
దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు

దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు

Hyderabad: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో 50 శాతం ప్రాతిపదికన సీట్లు పెంచుతామని తొలుత చెప్పారని, ఇప్పుడు రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కుట్రల గుట్టు విప్పిన సీఎం రేవంత్ అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న లెక్క కేంద్రమంత్రులుగా […]

Big Stories

×