E-Paper
Advertisement
CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి..  అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు,వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల […]

Big Stories

×