E-Paper
Advertisement
Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: ఏపీ మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ‘కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు పేరుతో సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు. కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్  టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు అధికారులతో సమావేశాలు, మరోవైపు కూటమిలోని మిత్రులతో భేటీ, ఇంకోవైపు […]

Big Stories

×