E-Paper
Advertisement
Pemmasani Chandrasekhar: ఇండియా పోస్టులో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో పోస్టు డెలివరీ సేవలు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: ఇండియా పోస్టులో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో పోస్టు డెలివరీ సేవలు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీ వేదికగా భారత పోస్టల్ శాఖలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను వెల్లడించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలలో భారీ సంస్కరణలు చేపట్టిందని ఆయన తెలిపారు. పోస్టల్ శాఖను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా […]

Big Stories

×