E-Paper
Advertisement
Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. తక్కువ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. డిసెంబర్ 8-9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని ఆహ్వానాలు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముగిసిన హస్తిన పర్యటన భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. దగ్గరుండి మంత్రులు-అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం […]

Big Stories

×