E-Paper
Advertisement
AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..
TELANGANA: ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్!

TELANGANA: ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్!

TELANGANA: ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. డాక్టర్లు వైద్యం అందించినా మందులు మాత్రం బయట ఫార్మసీలోనే కొనుక్కోవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రుల్లో కొన్ని మందులు ఇచ్చినా పూర్తిగా మాత్రం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చేయాలని నిర్ణయించింది. Also read : ఒవైసీ దెబ్బకు బీఆర్ఎస్ క్లోజ్? […]

Big Stories

Advertisement
×