E-Paper
Advertisement
Kavitha Kalvakuntla: వెలుగుమట్ల భూ పోరాటం.. దీక్ష విరమించిన కవిత.. ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్!

Kavitha Kalvakuntla: వెలుగుమట్ల భూ పోరాటం.. దీక్ష విరమించిన కవిత.. ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్!

Kavitha Kalvakuntla: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నిరాహార దీక్షను విరమించారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు నిమ్మరసం ఇచ్చి ఆమెతో పాటు విశారదన్ మహారాజ్ గారికి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం వెలుగుమట్లలో అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక […]

Big Stories

×