E-Paper
Advertisement
Ponguleti Srinivas Reddy: జనగామ మున్సిపాలిటీలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Ponguleti Srinivas Reddy: జనగామ మున్సిపాలిటీలో వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Ponguleti Srinivas Reddy:  జ‌న‌గామ‌, స్వేచ్ఛ‌: తెలంగాణ‌లో రావ‌ణాసూరిడి రాజ్యం పోయింది. ఇందిర‌మ్మ రాజ్యం వ‌చ్చింద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. శ‌నివారం జ‌న‌గామ మున్సిపాలిటి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ధ‌ర్మ‌కంచె, అంబేడ్క‌ర్ విగ్ర‌హం, జ‌న‌గామ చౌర‌స్తా, ఎం ఆర్ ఓ కార్యాల‌యాల వ‌ద్ద కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. డీసీసీ అధ్య‌క్షురాలు లాకావ‌త్ ధ‌న్వంతి నేతృత్వంలో జ‌రిగిన ఈ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ గ‌త […]

Big Stories

×